వరంగల్ ఏనుమాముల మార్కెట్ రెండు రోజుల సెలవుల అనంతరం ఈరోజు తిరిగి ప్రారంభమైంది. దీంతో ఎర్రబంగారంగా పిలవబడే మిర్చి, తెల్లబంగారంగా పిలువబడే పత్తి పోటెత్తింది. సుమారు 25 వేల పైచిలుకు బస్తాల మిర్చి మార్కెట్కు వచ్చిందని అధికారులు తెలుపుతున్నారు. వచ్చాయి, అలాగే వండర్ హాట్ కిన్ ధర రూ.19000, తేజ రూ.15600, 341 రకంకి రూ.16000ల ధర నమోదు అయినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు.
ఆశజనకంగా మిర్చి ధరలు.. 25వేల బస్తాలు రాక
By Naga Babu
-
Previous article
Next article