Advik
భారతదేశం
ఈ దొంగ రూటే వేరు.. యూట్యూబ్ లో చూసి దొంగతనం చేశాడు
ఈ మధ్య అక్రమార్కులు కూడా టెక్నాలజీని తెగ వినియోగిస్తున్నారు. హ్యాకింగ్ నుంచి దొంగతల వరకు, హత్యల నుంచి ఆత్మహత్యల వరకు యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే మహారాష్ట్ర పాల్ఘర్ లో జరిగింది. యూట్యూబ్ వీడియో చూసి ఓ ఇంటిని దోచుకున్నాడు. తరువాత పోలీసులకు చిక్కాడు. ఇంతకు ముందు ఎలాంటి నేర...
వార్తలు
కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఏర్పాటు కుదరదు: మల్లికార్జున ఖర్గే
మమతా బెనర్జీ నిర్వహిస్తున్న ప్రతిపక్షాల భేటీకి ప్రధాన ప్రతిపక్షాలు డుమ్మా కొడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వేదిక పంచుకోవడంపై పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, ఆప్ పార్టీలు భేటీకి వెళ్లకూదని నిర్ణయించుకున్నాయి. అయితే డీఎంకే, శివసేన వంటి పార్టీల నుంచి పార్టీ అధ్యక్షులు కాకుండా కీలక నేతలు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు
నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి వ్యాపించాయి. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరికొన్ని రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్. నాంపల్లి, బషీర్ బాగ్, అబిడ్స్, కోటి, అంబేర్ పేట్, బేగంబజార్, కొండాపూర్, మాదాపూర్, మియాపూర్,...
భారతదేశం
బోరు బావిలో బాలుడు.. 100 గంటలు రెస్క్యూ చేసి రక్షించిన అధికారులు
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జాంజ్ గిరి చంపా జిల్లాలో బోరుబావిలో పడిన బాలుడిని సురక్షితంగా రక్షించారు అధికారులు. ఏకంగా 104 గమటల పాటు సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాలుడి ప్రాణాలను కాపాడారు. జూన్ 10 శుక్రవారం రోజుల పెరట్లో ఆడుకుంటున్న రాహుల్ సాహు అనే 10 ఏళ్ల బాలుడు నిరుపయోగంగా ఉన్న బోరు...
corona
భారత్ తో మళ్లీ పెరిగిన కరోనా.. 24 గంటల్లో 8,822 కొత్త కేసులు
భారత్ లో ఫోర్త్ వేవ్ తప్పదా..? అయితే పెరుగుతున్న కేసులను చూస్తే పరిస్థితి ఫోర్త్ వేవ్ కు దారి తీసేలా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. గతంలో రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 3 వేల లోపే ఉండేది. అయితే ఇప్పుడు 7 వేలు, 8 వేలు దాటి కేసులు...
భారతదేశం
Jammu Kashmir: బ్యాంక్ మేనేజర్ ను చంపిన ఉగ్రవాదిని లేపేసిన భద్రతా బలగాలు
జమ్మూ కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. బ్యాంక్ మేనేజర్ ను చంపిన ఉగ్రవాదులను లేపేశాయి భద్రతా బలగాలు. షోపియాన్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. షోపియాన్ లోని కంజియులర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంలో పోలీసులు, భద్రతాబలగాాలు గాలింపు చర్యలు చేపట్టగా.. ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్...
భారతదేశం
మమత ప్రతిపక్ష సమావేశానికి టీఆర్ఎస్ డుమ్మా
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. దేశంలో 22 మంది ప్రతిపక్ష నాయకులు ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా లేఖలు కూడా రాసింది దీదీ. ముఖ్యమంత్రులకు ఫోన్లు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా సమావేశానికి హాజరుకావాాల్సిందిగా లేఖ రాసింది. ఇప్పటికే పలు పార్టీలు...
Telangana - తెలంగాణ
రాష్ట్రాన్ని వదిలిపెట్టేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ : తరుణ్ చుగ్
జాతీయ రాజకీయాల గురించి, ప్రధాని పదవి గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ కలలు కంటున్నారని విమర్శించారు బీజేపీ తెలంగాణ వ్యవహారాాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్. తెలంగాణను పట్టించుకోవడం లేదని.. గత ఎనిమిదేళ్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ లకు బీజేపీ భయపడేది లేదని అన్నారు. కొందరు నిద్రలో కలలు కంటే...
భారతదేశం
విపక్షాలకు శరద్ పవార్ షాక్..?
ప్రెసిడెంట్ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. జూలై 18న భారత దేశ రాష్ట్రపతి ఎన్నికల జరగనుంది. అయితే ఇప్పటికే ఎన్డీయే, యూపీఏ కూటములతో పాటు ఏ కూటమిలో లేని ప్రతిపక్షాలు తమతమ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. రేపు ఢిల్లీలో మమతా బెనర్జీ ప్రతిపక్షాల మీటింగ్ పిలుపునిచ్చారు. ప్రెసిడెంట్ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈ మీటింగ్ సాగనుంది....
Telangana - తెలంగాణ
బీజేపీ బాగోతం బయటపడుతుందనే.. ఈడీ కేసులు: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రజల దగ్గరికి వెళితే.. బీజేపీ బాగోతం బయటపడుతుందని ఈడీ కేసులు పెడుతున్నారని విమర్శించారు. మత విద్వేషాల నుంచి ఈ దేశ ప్రజల చూపు మరల్చడానికి సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ ఆఫీసులకు పిలుస్తున్నారని ఆరోపించారు. మోదీ కుట్రలకు కాంగ్రెస్ పార్టీ బయపడదని అన్నారు. 14...
About Me
Latest News
Gold Rates : మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్..3వ రోజు తగ్గిన బంగారం ధరలు
Gold Rates : గోల్డ్ లవర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి బంగారం ధరలు తగ్గిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో వారందరికి జగన్ శుభవార్త..ఇవాళ ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10వేలు!
ఏపీలో ఉన్నటువంటి డ్రైవరన్నలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ వైఎస్సార్ వాహన మిత్ర నిధులను డ్రైవర్ల ఖాతాల్లో వేయనుంది జగన్ సర్కార్. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర...
Cricket
WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !
రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్...
భారతదేశం
“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !
గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...
Cricket
అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !
సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...