‘ప్రవేశాలు ఈనెల 19న లాస్ట్’

-

యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవాపురం శివారులో ఉన్న మహిళ సైనిక డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం (2022-23) ప్రవేశానికి ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ బాల్ రెడ్డి తెలిపారు. 2021-22 లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. BA, Bsc, Bcom కోర్సులు ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news