Medak: పోలీసులపై ఎమ్మెల్యే రఘునందర్ రావు ఫైర్

-

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీ ఆవరణలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో నేతల స్లొగన్స్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉందని గుర్తు చేశారు. తమకు అడ్డుచెప్పిన ఏసీపీని వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆయనకు తోడు ఈటల రాజేందర్ సైతం నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ నిరసనతో అసెంబ్లీ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news