తెలంగాణ పీడీ యాక్ట్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

-

తెలంగాణ పీడీ యాక్ట్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. దీంతో మరికొద్ది సేపట్లో సంబంధిత గెజిట్ నోటిఫికేషణ్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరు నేరాలకు తెలంగాణ ప్రభుత్వం మరిన్నింటిని చేర్చి  సవరణలు చేసింది. ముఖ్యంగా ఆహార పదార్థాల కల్తీ, పిల్లలు – మహిళలపై నేరాలు, సైబర్ నేరాలను పీడీ యాక్ట్ పరిధిలోకి ప్రభుత్వం చేర్చింది. ఈ చట్టంతో రాష్ట్రంలో జరుగుతున్న మెజార్టీ నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని సర్వత్రా చర్చకొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news