ఉపరాష్ట్రపతి తో ఏపీ గవర్నర్ భేటీ..!

-

భారత నౌకదళం మిలాన్ 2024 విన్యాసాలని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు ఇక విన్యాసంలో భాగంగా ఈరోజు ఆర్కే బీచ్ లో సిటీ పరేడ్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా భారతి ఉపరాష్ట్రపతి జగదీప దన్ఖడ్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ సమావేశానికి వచ్చారు. ఇప్పటికే విశాఖ చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కలిసారు.

వీళ్ళిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి ఇక భారత నౌకదళం తయారుచేసిన మొదటి విమాన వివాహక యుద్దనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ విన్యాసాల్లో పాల్గొనడానికి తొలిసారిగా విశాఖ చేరుకుంది. తూర్పు నౌక దళం కేంద్రంగా విక్రాంత్ విధులు నిర్వహిస్తానని గత ఏడది నరేంద్ర మోడీ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news