రామగుండలో ఎరువుల పరిశ్రమని మొదలు పెట్టిన మోడీ ఏ: కిషన్ రెడ్డి

-

రామగుండంలో ఎరువుల పరిశ్రమని మోడీ ప్రారంభించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాగజ్నగర్లో కిషన్ రెడ్డి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల కార్యాచరణని మొదలుపెట్టిందని అన్నారు. దేశంలోని ప్రజలందరూ మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ కావాలని కోరుకుంటున్నారని అన్నారు.

దేశం అభివృద్ధి చెందాలని భద్రత ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోడీ వల్లే అది సాధ్యమవుతుందని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కూడా మళ్లీ మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news