ఫిబ్రవరి 27 నుండి తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో పర్యటన..!

-

లోక్సభ ఎన్నికలు మొదలవ్వడానికి ముందు ప్రధాన నరేంద్ర మోడీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రాలకి కోట్ల విలువైన బహుమతులు ఇస్తున్నారు ఇటీవల ప్రధాన నరేంద్ర మోడీ జమ్ము కాశ్మీర్ లో పర్యటించారు. ప్రధాని గుజరాత్ పర్యటనలో ఉన్నారు ఫిబ్రవరి 27 తర్వాత 27న మోడీ కేరళ తమిళనాడు మహారాష్ట్రలకి బయలుదేరుతారు.

ఈ రాష్ట్రాల్లో పలు కొత్త ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేయబోతున్నారు. కేరళ నుండి తమిళనాడు కి మోడీ వెళ్ళబోతున్నారు అలానే మధురై కూడా పర్యటించనున్నారు. ఫిబ్రవరి 8న టుటుకోరిన్ చేరుకుంటారు. కులశేఖర పట్నంలో కొత్త రాకెట్ ప్రయోగ కేంద్రానికి శంకుస్థాపన కూడా చేస్తారు మహారాష్ట్ర పర్యటన కూడా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news