వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి

-

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2011, 2017లో ఈస్ట్‌ రాయలసీమ నుంచి రెండుసార్లు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీనివాసులు రెడ్డి…ఇవాళ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Former MLC Yandapalli Srinivasulu Reddy joined YCP

ఇక అటు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు ఏలూరు జిల్లా ఉంగుటూరు జనసేన నేత నవుడు వెంకటరమణ. కాసేపటి క్రితమే… సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు జనసేన నేత నవుడు వెంకటరమణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన వెంకటరమణ..ఇవాళ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news