ycp

జగన్ బ్యాగ్రౌండ్ వర్క్..గెలుపుపై నో డౌట్!

మళ్ళీ అధికారం..ఇదే ఇప్పుడు జగన్ లక్ష్యం..గత ఎన్నికల్లో భారీ స్థాయిలో 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చారు. అప్పటివరకూ అధికారంలోకి రాలేదు కాబట్టి..ఒక్క ఛాన్స్ ఇవ్వండి తన పాలన ఏంటో చూడండి అని జనాలని ఓట్లు అడిగి జగన్ గెలిచి అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు జగన్ పాలన ఏంటో ప్రజలు చూస్తున్నారు. దీంతో...

అమరావతి రాజధాని వచ్చే వరకు కొట్లాడతా – శ్రీదేవి

అమరావతి రాజధాని వచ్చే వరకు కొట్లాడతానని..రాజధాని రైతుల టెంట్ లోనే నేను కూర్చుంటానని ప్రకటన చేశారు ఉండవల్లి శ్రీదేవి. వైసీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హాట్‌ కామెంట్స్ చేశారు. గత మూడు రోజులు గా వైసీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. నేను అజ్ఞాతం లో ఉన్నానని...

అటు కుప్పం..ఇటు పులివెందుల..సక్సెస్ అవ్వడం కష్టమే!

ఏపీలో రాజకీయాలు ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్‌కు వెళ్లిపోయాయి. ఎవరికి వారు ప్రజల మద్ధతుపై డప్పు కొట్టేసుకుంటున్నారు. అసలు ప్రజలకు తాము మంచి పనులు చేశామని, ప్రజలు తమనే గెలిపిస్తారని..కుప్పం తో సహ 175కి 175 గెలిచేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోయిందని, వైసీపీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని రాబోయేది టి‌డి‌పి ప్రభుత్వమే...

2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తాం – మంత్రి పెద్దిరెడ్డి

2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా లో 3వ విడత వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర లో వైఎస్ జగన్ కు అనేక మంది మహిళలు తమ కష్టాలు...

ఎమ్మెల్యేల కొనుగోలు..ఎవరు ఎవరిని కొన్నారు!

మొన్నటివరకు తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సంచలనం సృష్టిస్తే..ఇప్పుడు ఏపీలో ఆ అంశంపై పెద్ద చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటు చేయడంతో టి‌డి‌పి గెలిచింది. అదే సమయంలో టి‌డి‌పికి చెందిన నలుగురు వైసీపీలోకి వెళ్ళి..ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన అంశం...

సస్పెన్షన్ వల్ల.. రిలాక్స్‌గా ఫీల్ అవుతున్నా – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

సస్పెన్షన్ వల్ల.. రిలాక్స్‌గా ఫీల్ అవుతున్నానని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి స్పందించారు. నేను పార్టీ చెప్పిన ప్రకారం వెంకర రమణ కే ఓటు వేశానని.. ఆయన గెలిచారు…నన్ను ఎవరూ అనటానికి లేదని ఫైర్‌ అయ్యారు. నేను పార్టీకి చేసిన.. ఓటు...

భీమవరంలో నిలబడితే జగన్ ను చిత్తుగా ఓడిస్తారు – రఘురామకృష్ణం రాజు

భీమవరంలో నిలబడితే జగన్ ను చిత్తుగా ఓడిస్తారని చురకలు అంటించారు రఘురామకృష్ణం రాజు.పులివెందులలో పులి అయిన జగన్ మోహన్ రెడ్డి గారు తమ ఊరు ఉండి, భీమవరంలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే స్థానికులు చిత్తుచిత్తుగా ఓడిస్తారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేను చులకనగా చూస్తే ఎలా?, మీ చేత తిట్టించుకోవడానికి,...

నలుగురు… 40 మంది జంప్‌ కావొచ్చు – వైసీపీపై రఘురామ సంచలన వ్యాఖ్యలు

  ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగుబాటు చేసిన నలుగురు ఎమ్మెల్యేలే రేపు 40 మంది కావచ్చునని, ఎవరా నలుగురు అన్నది సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పాలని, పరిస్థితిని చక్క దిద్దుకోకపోతే యువరాజు చిత్రంలో ఏరా నలుగురు అనే పాటను ముఖ్యమంత్రి పాడుకుంటూ గడపాల్సి వస్తుందని, ఇంకా అవమానాలను భరించే, సహించే శక్తి ఒక్కరిద్దరు జాకోగాళ్ళకు...

ఏపీ మహిళలకు శుభవార్త.. నేటి నుంచి ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వైయస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్రాక్వా మహిళల ఖాతాల్లో ఏకంగా 6400 కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇవాళే ముహూర్తం ఫిక్స్ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ...

ఏపీ స్పీకర్‌పై టీటీడీపీ నేత సంచలన ఆరోపణలు..డిగ్రీ లేకుండా లా!

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమ్మినేని డిగ్రీ పూర్తి చేయకుండా లా చేయడానికి ఎలా అప్ప్లై చేశారని ఫైర్ అయ్యారు.  అసలు డిగ్రీ మధ్యలోనే ఆపేసిన తమ్మినేని మూడేళ్ల ‘లా’  కోర్సులో అక్రమంగా చేరారని, చాలా ఇంటర్వ్యూల్లో డిగ్రీ మధ్యలోనే...
- Advertisement -

Latest News

ఇది సంతోషించదగ్గ పరిణామం : విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు చేపట్టారు. ఏపీలో భారీ బడ్జెట్ చిత్రాల షూటింగులు ఇటీవలకాలంలో పెరిగాయని అన్నారు ఆయన. ఇది సంతోషించదగ్గ...
- Advertisement -

నెటిజన్‌ ప్రశ్నకు… ఇదే తేడా అంటూ కేటీఆర్‌ రిప్లై

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం తీరు పై విరుచుకు పడ్డారు. ఉప్ప‌ల్ ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌పై ఓ నెటిజ‌న్ ట్వీట్ చేస్తూ, కేటీఆర్‌కు ట్యాగ్...

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

మహారాష్ట్రలోని కాందార్ లోహలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఇంతకుముందు నాందేడ్ లో బీఆర్ఎస్ సభ పెట్టగానే, మహారాష్ట్ర సర్కారు రైతులకు ఎకరాలకు 6వేల...

ఎస్ఎస్ఎంబి 28 రిలీజ్ డేట్ అవుట్..

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎమ్ బి 28 రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ...

బీఆర్‌ఎస్‌ దొంగల పార్టీ : విజయశాంతి

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ ధ్వజమెత్తారు. టీఎస్‌పీఎస్సీ పేపర్...