ycp
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీలో ముసలం..రాజోలు కీలక నేత రాజీనామా !
కోనసీమ : రాజోలు వైసిపి నేత, రూరల్ వాటర్ సప్లై సలహాదారు బొంతు రాజేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. ఈ నెల 29న జనసేన నాయకులు పెట్టే వైసీపీ ప్లీనరీకి వైసీపీ నేతలు ఎవరు వెళ్ళొద్దని కోరారు. 12 ఏళ్లు కష్ట పడిన వారికి గుర్తింపు లేదు, వాళ్లే బాగుపడ్డారు...మనం దోపిడీకి గురి అవుతున్నామని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మారీచులు, దుష్టచతుష్టయంతో నేను యుద్ధం చేస్తున్నా – సీఎం జగన్
మారీచులతో, దుష్టచతుష్టయంతో తాను యుద్ధం చేస్తున్నానని వెల్లడించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వీరితో పాటు దత్తపుత్రుడుతో ఒక్క జగన్ యుద్దం చేస్తున్నాడన్నారు. జగన్కు ఎల్లో మీడియా అండగా ఉండకపోవచ్చు... జగన్కు మీ మీద నమ్మకం ఉందని వెల్లడించారు.
మీ అండ నాకు ఉన్నంత కాలం జగన్ వెంట్రుక కూడా వారు పీకలేరని.. జగనన్న వల్ల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆ విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్ లు – సీఎం జగన్
ఏపీలోని విద్యార్థులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. పాఠశాలలోని విద్యార్థులు 8 వ తరగతి లోకి అడుగు పెట్టగానే.. అందరికీ ట్యాబ్ లు అందజేస్తామని ప్రకటించారు సీఎం జగన్. 8 వ తరగతి లోకి అడుగు పెట్టే విద్యార్థులకు ఉచితంగానే రూ.12 వేలు విలువ చేసే ట్యాబ్ లు అందిస్తామని చెప్పారు.
43...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అమ్మ ఒడి డబ్బులు రావాలంటే..75 శాతం హాజరు ఉండాల్సిందే – సీఎం జగన్
జగనన్న అమ్మ ఒడి డబ్బులు బటన్ నొక్కి ఖాతాలలో వేసిన అనతరం సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ ఒడి డబ్బులు రావాలంటే..75 శాతం హాజరు ఉండాల్సిందేనని విద్యార్థులకు షాక్ ఇచ్చారు సీఎం జగన్. అమ్మ ఒడి ఒక్క స్కీం ద్వారా మూడేళ్లలో అక్క చెల్లల ఖాతాలలో జమ చేసింది మొత్తం 19618...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగనన్న అమ్మ ఒడి : తల్లుల ఖాతాల్లో రూ.6595 కోట్లు వేసిన సీఎం
శ్రీకాకుళం : 43 లక్షలా 96 వేలమంది తల్లులకు, రూ. 6595 కోట్లు నేరుగా ఖాతాలలోకి వేస్తున్నామని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి. మీ కుటుంబాల భవిష్యత్ ను పిల్లల చదువులలో చూసుకుంటున్న తల్లులకు , పిల్లలకు బెస్డ్ విసెస్ చెబుతున్నానని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు.
కుటుంబం, దేశం తలరాతలు మార్చగలిగేది...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కాజల్ డైలాగులపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్ !
విజయసాయి రెడ్డి.. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాజకీయ నాయకులు. ఆయన ఎప్పుడు.. ప్రతి పక్ష నేతలపైనే విమర్శలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ట్విట్టర్ లో ఓ ఆట ఆడుకుంటారు. అయితే.. తాజాగా టీడీపీ పార్టీని విమర్శించేందుకు కాజల్ డౌలాగును వాడుకున్నారు విజయసాయి.
"బాద్షా(Baadshah) సినిమాలో హీరోయిన్లా బంతి సిధ్ధాంతం చెప్పిన బ్రోత్రల్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విద్యార్థులకు గుడ్న్యూస్..నేడే అమ్మ ఒడి డబ్బులు జమ..
రెండు రోజుల కిందట ఏపీ క్యాబినెట్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే.. 42 అంశాలపై ఈ ఏపీ కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఇక ఈ సందర్భం గా మూడో విడత జగనన్న అమ్మ ఒడి పథకం అమలుకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.
దీంతో ఈ నెల 27వ తేదీన అంటే నేడు......
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జూలై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశం
కరోనా వలన ప్లీనరి సమావేశం రెండు సంవత్సరాలు జరుపుకొలేకపోయామని...జూలై 8, 9 తేదీల్లో వైసిపి రాష్ట్ర ప్లీనరీ సమావేశం జరుగుతుందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 95 శాతం ఎన్నికల హామీలు పూర్తి చేసిన ఘనత సిఎం వైఎస్ జగన్ ది....500 హామీలు ఇచ్చి మానిఫెస్టో మాయం చేసిన ఘనత చంద్రబాబుదే అని స్పష్టం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్ దసరా వేషగాడు..అతని కంటే బ్రహ్మానందం బెటర్ – వైసీపీ మహిళా నేత
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్లీనరీలో టీడీపీ నేతలు,పవన్ కళ్యామ్ లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జమల పూర్ణమ్మ. పవన్ కళ్యాణ్ దసరా వేషగాడు అని.. పవన్ కు దసరా మామూలు ఎంత వచ్చిందని ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబును ఏం ప్రశ్నించావ్ ...ఇప్పుడు ఏం ప్రశ్నిస్తావ్ అని.. మా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
గౌతమ్ రెడ్డిపైన ఉన్న అభిమానం వల్లే భారీ విజయం – మేకపాటి విక్రమ్ రెడ్డి
గౌతమ్ రెడ్డిపైన ఉన్న అభిమానం వల్లే భారీ విజయం సాధించామని ఆత్మకూరు వైసీపీ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల మద్దతులోనే ఇంత ఘాన విజయమని.. గౌతమ్ రెడ్డి పైన ఉన్న అభిమానం వల్లే భారీగా ఓట్లు వచ్చాయని వెల్లడించారు.
నాపై మరింత బాధ్యత పెరిగిందని.. ఓటమి వల్లే బి.జె.పి.నేతలు ఆరోపణలు చేస్తున్నారని...
Latest News
Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
Telangana - తెలంగాణ
విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..
ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది....
Telangana - తెలంగాణ
మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....
Telangana - తెలంగాణ
తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...