కేసీఆర్, మోడీలను ఉరి తీసి 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలి: రేవంత్ రెడ్డి

-

కేసీఆర్ మోడీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. అలానే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వీళ్ళని ఉరితీసి 100 మీటర్ల లోతులో గొయ్యి తీసి పాతి పెట్టాలని అన్నారు. వంద రోజుల్లోనే ఇన్ని ప్రభుత్వ పథకాలని అమలు చేశానని కానీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని, రేవంత్ రెడ్డి అన్నారు పదేళ్లు ఉన్నవాడిని ఉరితీసి వంద మీటర్ల లోతులో గొయ్యి తీసి పాతి వెయ్యాలా మీరే నిర్ణయించాలి అని రేవంత్ రెడ్డి అన్నారు.

అలానే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన నరేంద్ర మోడీ కేసీఆర్ ల మీద మండిపడ్డారు మోడీ కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలేనని విమర్శించారు. డిసెంబర్లో ఒక దొంగని ఓడకొట్టామని సెటైర్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సిసిఐ పరిశ్రమని మోడీ కేడి కలిసి మూయించారని రేవంత్ రెడ్డి అన్నారు త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news