గాలి జనార్ధన్ రెడ్డి నుండి రక్షణ కల్పించండి.. సీపీని కోరిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ..!

-

గాలి జనార్ధన్ రెడ్డి నుండి రక్షణ కల్పించాలని సీపీని కోరిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటున్నారు. అయితే ఇందులోసం సీపీని కోరారు. వివరాల లోకి వెళితే.. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు మాజీ జేడీ, వివి. లక్ష్మీనారాయణ ఇది వరకు గాలి జనార్ధన్ రెడ్డి ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే అందుకే తనను అంతమొందించేందుకు విశాఖపట్నం లో కుట్ర జరుగుతుందని, తనకు రక్షణ కల్పించాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు మాజీ జేడీ వివి. లక్ష్మీనారాయణ సీపీని ఈరోజు కోరారు. లక్ష్మీనారాయణ 2018 మార్చి లో స్వచ్చంద పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నారు తర్వాత తన శాఖలో పదవీ విరమణ ప్రక్రియను ప్రారంభించారు. 2019 ఎన్నికల ని దృష్టిలో ఉంచుకుని రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news