భగభగ మండిపోతున్న భానుడు.. ఐఎండీ హెచ్చరిక జారీ

-

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు ఉదయం నుంచే దంచి కొడుతున్నాడు. అగ్నిగుండలా భానుడు భగభగమండిపోతున్నాడు. దీంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.

శుక్రవారం అనేక రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఓ రేంజ్ లో దంచి కొడుతున్నాయి. బుధవారం ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 31న బీహార్‌లో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని.. అలాగే వేడిగాలులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ,మధ్యప్రదేశ్, విదర్భ, ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశాలో హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news