india
corona
జూన్ నుంచి హర్ ఘర్ దస్తక్ 2.0 కార్యక్రమం.. టార్గెట్ 200 కోట్లు..!!
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 192 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, అక్టోబర్ 2021 నాటికి భారతదేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 200 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ దిశగా దూసుకెళ్తున్నామని పేర్కొంది. దేశవ్యాప్తంగా...
వార్తలు
సౌత్ రీమేక్స్పై బాలీవుడ్ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఇటీవల కాలంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ..వరుసగా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ ను రీమేక్ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే వారు బాక్సాఫీసు వద్ద సక్సెస్ అవుతున్నారు కూడా. కాగా, ఒరిజినల్ స్టోరిలు కాకుండా రీమేక్స్ చేయడం సరి కాదనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అలా సౌతిండియన్ లాంగ్వేజెస్ సినిమాలను రీమేక్ చేయకుండా...
భారతదేశం
నాన్నను మిస్సవుతున్నా : రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్
ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్ చేశారు. మా నాన్నను మిస్సవుతున్నా అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మా నాన్న దూరదృష్టి గల నాయకుడు, ఆయన విధానాలు ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో సహాయపడ్డాయని తెలిపారు. అతను కరుణ మరియు దయగల వ్యక్తి మరియు నాకు మరియు ప్రియాంకకు...
భారతదేశం
వారి ఉచ్చులో పడకండి: ప్రధాని మోడీ
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు విష రాజకీయాలు చేస్తున్నారని, వారి ఉచ్చులో పార్టీ నాయకులు, కార్యకర్తలు పడొద్దని సూచించారు. బీజేపీ ఆధ్వర్యంలో దేశ అభివృద్ధి, సామాజిక భద్రత, సామాజిక న్యాయానికి తోడ్పాటును అందిస్తోందని, ఈ ఎనిమిదేళ్లలో దేశ ప్రజలకు బీజేపీపై భరోసా పెరిగిందని అన్నారు. శుక్రవారం జైపూర్లో...
భారతదేశం
పెగాసస్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ : పెగాసస్ స్పై వేర్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. పెగాసస్ స్పై వేర్ పై కోర్టు నియమించిన నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక అందిందని తెలిపిన సిజేఐ ఎన్వి రమణ.. మాల్వేర్ గురైనట్లు అనుమానిస్తున్న 29 మొబైల్ పరికరాలను పరీక్షించినట్లు టెక్నికల్ కమిటీ తెలిపిందన్నారు.
టెక్నికల్ కమిటీ జర్నలిస్టుల వాంగ్మూలాలను కూడా...
Sports - స్పోర్ట్స్
ఎడిట్ నోట్ : నిఖత్ కు శుభాకాంక్షలు
తెలంగాణ వాకిట మరో గొప్ప సందర్భం ఇది. ఆ విధంగా చూసుకున్నా ఏ విధంగా మాట్లాడుకున్నా ఆ అమ్మాయి గొప్పతనం దగ్గర చాలా మంది అంటే చాలా మంది ఇప్పుడిక చిన్నవారే ! కొన్ని ఆంక్షలుంటేనే బాగుంటుంది. దాటి రావడం తెలుస్తుంది. కొన్ని నియమాలు ఉంటేనే తెలుస్తుంది. కఠినత్వం విలువ ఎంతన్నది. ఆ విధంగా...
భారతదేశం
ఇండియాలో కొత్తగా 2259 కరోనా కేసులు, 20 మరణాలు నమోదు
చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి కేసులు.. మన ఇండియాలో క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంట ల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 2259 నమోదయ్యాయి.
దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
అంతర్జాతీయం
తగ్గనున్న నూనెల ధరలు…పామ్ ఆయిల్ పై ఎగుమతుల నిషేధాన్ని ఎత్తేసిన ఇండోనేషియా
ఇండియాకు గుడ్ న్యూస్ రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇన్నాళ్లు పామ్ ఆయిల్ పై ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇండోనేషియా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడో ఏ ప్రకటన కూడా విడుదల చేశారు. ఎప్రిల్ 28న ఇండోనేషియాలో పామ్ ఆయిల్ ఎగుమతులపై నిషేధాన్ని...
భారతదేశం
BREAKING : జీఎస్టీపై సుప్రీం సంచలన తీర్పు
BREAKING : జీఎస్టీపై సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. పార్లమెంట్ రాష్ట్రాల అసెంబ్లీలు వేర్వేలు చట్టాలు చేసుకోవచ్చని తాజాగా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవసరమనుకుంటే... ప్రత్యేక చట్టాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు.
కేంద్ర, రాష్ట్రాలకు దీనిపై సమాన అధికారాలు ఉన్నాయని చెప్పింది. పన్నుల విషయంలో.. 246 ఏ ప్రకారం.. కేంద్రం మరియు...
టెక్నాలజీ
Xperia Ace III : Sony నుంచి 5జీ స్మార్ట్ ఫోన్.. కాస్ట్ చాలా తక్కువే..!
Sony Xperia Ace III స్మార్ట్ ఫోన్ జపాన్ లో విడుదల చేశారు. ఏస్2కి తర్వాత వర్షన్ గా ఈ ఫోన్ లాంచ్ అయింది. సాధారణంగా సోనీ అంటేనే మినిమన్ ఉంటుంది. అలాంటిది.. ఈ ఫోన్ సోని లాంచ్ చేసిన ఫోన్లలోనే అత్యంత చవకైనా 5జీ స్మార్ట్ ఫోన్.. బెస్ట్ ఫీచర్స్ తో ఇంత...
Latest News
ఫార్మా స్కాం చేసిన వ్యక్తికి రాజ్య సభ సీటు ఇచ్చింది టీఆర్ఎస్: జగ్గారెడ్డి
టీఆర్ఎస్ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. డబ్బులు ఉన్న వారికి మాత్రమే రాజ్యసభ స్థానాలు కేటాయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్యసభ స్థానాలను...
భారతదేశం
Mosque Row: జ్ఞానవాపీ, మథుర షాషీ ఈద్గా తరువాత వివాదంలో మరో మసీదు
దేశంలో వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు, మథురలోని మథుర షాషీ ఈద్గా మసీదులు ప్రస్తుతం వివాదంలో ఉన్నాయి. వీటి చుట్టూ ఇటీవల జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే జ్ఞానవాపీ మసీదులో...
టెక్నాలజీ
Lava Z3 Pro బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. 3 జీబీ ర్యామ్ +32 జీబీ స్టోరేజ్
మార్కెట్ లో స్మార్ట్ ఫోన్లకు కొదవే లేదు. రోజుకో ఫోన్ ఏదో ఒక దేశంలో లాంఛ్ అవుతూనే ఉంటుంది. మన దేశంలో లావా జెడ్ సిరీస్ లో భాగంగా.. కొత్త బడ్జెట్ స్మార్ట్...
Telangana - తెలంగాణ
గులాబీ ముల్లు : వివాదాల్లో కేసీఆర్ ? ఈ సారి ఎందుకంటే !
రాజకీయం ఆశించకుండా, రాజకీయం చేయకుండా కేసీఆర్ స్టేట్మెంట్లు ఉండవు. కాదనం కానీ ఆ రాజకీయ శక్తి ఇటీవల తాను ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ ని అదే పనిగా తిట్టడం బాలేదన్న...
వార్తలు
మహేష్ కోసం రెండు స్క్రిప్ట్ లను సిద్ధం చేసిన జక్కన్న..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే...