india

వన్ డే వరల్డ్ కప్ 2023 లో పాల్గొనే 10 జట్లు ఇవే !

వన్ డే వరల్డ్ కప్ 2023 ఈసారి ఇండియాలో జరగనుంది, ఇప్పటికే బీసీసీఐ ఇందుకోసం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంది. ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5వ తేదీ నుండి నవంబర్ 19వ తేదీ వరకు జరగనుంది. కాగా ప్రపంచంలోని కోట్లాది మంది క్రికెట్ ను ఎంతగానో ప్రేమించే ఫ్యాన్స్ ఈ వరల్డ్...

జమిలి ఎన్నికలపై లా కమిషన్ నేడు కీలక సమావేశం

జమిలి ఎన్నికలపై లా కమిషన్ నేడు కీలక సమావేశం జరుగనుంది. ఒకేసారి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేయనున్నారు. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో సమావేశం జరుగుతుంది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్స్‌పై తన వైఖరి ఖరారు చేయనుంది లా కమిషన్. జమిలి ఎన్నికలతో దేశ...

“ఎవరిని అయినా తీసేయండి.. కానీ సూర్య కుమార్ యాదవ్ టీం లో ఉండాల్సిందే”

టీం ఇండియా మాజీ ప్లేయర్ మరియు స్పిన్నర్ హర్భజన్ సింగ్ వరల్డ్ కప్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వరల్డ్ కప్ లో ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ తప్పక తుది జట్టులో ఉండాలని హర్భజన్ సింగ్ ఇండియా టీం యాజమాన్యానికి సలహా ఇచ్చాడు. ఇందుకు...

IND VS AUS : తొలి వన్డేలో టీమిండియాదే విజయం

వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా పై గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. నిన్న ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగులను ఐదు వికెట్లు...

తప్పు తనది… నింద భారత్ పై! కెనడా వింత ప్రవర్తన?

భారత్- కెనడా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒక ఉగ్రవాది హత్యను భారత్ కు ముడిపెట్టి కెనడా ప్రధాని జస్టిస్ ట్రుడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని మాటలకు విదేశాంగ మంత్రి కూడా వత్తాసు పలుకుతున్నాడు.  మాటలతో ఆగకుండా కెనడా ప్రధాని కెనడాలోని భారత దౌత్య వేత్త పై బహిష్కరణ వేటు వేశార ....

మహిళా బిల్లుపై మాజీ మిస్ యూనివర్స్ కీలక వ్యాఖ్యలు …!

నిన్న పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టి నెగ్గిన విషయం తెలిసిందే. ఈ బిల్లు పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రము ఈ బిల్లును వ్యతిరేకించి దేశం దృష్టిలో పడ్డారు. కాగా తాజాగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పై మాజీ మిస్...

కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌కి “పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా”గా నామకరణం

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ బిల్డింగ్‌కి "పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా"గా నామకరణం చేసింది మోడి సర్కార్. ఈ రోజు మంగళవారం నుంచి పార్లమెంట్ కొత్త భవనంలో సమావేశాలు జరుగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ బిల్డింగ్‌కి "పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా"గా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన...

Asia Cup 2023 : భారత్‌కు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు

Asia Cup 2023 : భారత్‌కు చేరుకున్నారు టీమిండియా ఆటగాళ్లు. ఆసియాకప్ విజయం తర్వాత టీమిండియా ప్లేయర్లు స్వదేశానికి చేరుకున్నారు. నిన్న కోలంబోలో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత ఆటగాళ్లు శ్రీలంక నుంచి బయలుదేరి ఇవాళ ఉదయం ముంబై కలిన విమానాశ్రయానికి చేరుకున్నారు....

ఆసియాకప్‌ విజేత భారత్‌.. లంకను ఊచకోత కోసిన మహమ్మద్‌ సిరాజ్‌.

ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో భారత్ పై గెలిచిన శ్రీలంక ఫైనల్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టింది. భారత్ ను ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదు అనే రీతిలో ఫైనల్ కు సిద్ధమైంది. కానీ, ఇవాళ ఫైనల్లో కథ మరోలా మారింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు 15.2 ఓవర్లలో...

తొలి బహిరంగ సభకు సిద్ధమైన ‘ఇండియా’ కూటమి

ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ, బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరుగనున్నది. అక్టోబరు మొదటి వారంలో దీనిని నిర్వహించాలని ఆ కూటమి నిర్ణయించింది. ఇండియా బ్లాక్‌ కోఆర్డినేషన్‌ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఢిల్లీ నివాసంలో 14 మంది సభ్యులతో...
- Advertisement -

Latest News

WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
- Advertisement -

“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...

అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !

సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...

లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి

రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...

కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!

తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...