వివాదంలో జనసేన MLA నానాజీ.. బండ బూతులు తిట్టి!

-

కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వివాదంలో చిక్కుకున్నారు. బూతులతో రెచ్చిపోయిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ..వివాదం లో చిక్కుకున్నారు. రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వర రావు పై దాడి చేశారు పంతం నానాజీ, ఆయన అనుచరులు.

Kakinada Rural MLA Pantam Nanaji came down and apologized as all the medical staff reacted

రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో కోరారట ఎమ్మెల్యే నానాజీ. సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతున్న క్రీడాకారులను పర్మిషన్ వచ్చిన తర్వాతే అనుమతి ఇస్తామ ఉమామహేశ్వరరావు వెల్లడించారట. ఈ తరునంలోనే.. ఎమ్మెల్యే నానాజీ, ఆయన అనుచరులు రచ్చ చేసి.. దాడి చేశారు. ఈ సంఘటన వివాదంగా మారింది. వైద్య సిబ్బంది అందరూ రియాక్ట్ అయ్యారు. దీంతో గత్యంతరం లేక కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ…క్షమాపణలు చెప్పడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news