SLBC టన్నెల్ ప్రమాదంలో 42 మంది సేఫ్?

-

తెలంగాణ రాష్ట్రంలోని slbc సొరంగం ఘటనలో… కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సొరంగంలో మొత్తం 50 మంది కూలీలు ఇరుక్కుపోయినట్లు ప్రాథమిక సమాచారం. ఇందులో 42 మందిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే స్వరంగంలోనే ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

SLBC Tunnel Incident 42 Workers Are Safe

ఆ ఎనిమిది మంది సజీవంగా ఉన్నారా లేదా మరణించారా అనే విషయం తెలియాల్సి ఉంది. నిన్నటి నుంచి వాళ్లంతా లోపలే ఉన్నారు. సొరంగంలో కరెంటు అలాగే గాలి… ఆహారం లేదు. దీంతో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. ఆ ఎనిమిది మందిని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news