ఏపీలోనే టీచర్ల బదిలీలపై కొత్త రూల్స్… 8 ఏళ్ళు ఆగాల్సిందే !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీచర్లకు బిగ్ అలర్ట్. టీచర్ల బదిలీలపై సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. టీచర్ల బదిలీపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హెడ్మాస్టర్లు ఐదు సంవత్సరాల పాటు, టీచర్లు 8 సంవత్సరాల పాటు సర్వీస్ పూర్తయితేనే తప్పనిసరిగా బదిలీ కావాల్సిందేనని స్పష్టం చేసింది కూటమి ప్రభుత్వం.

teacher
New rules on teacher transfers in AP

కేటగిరి 1 కి ఒక పాయింట్, కేటగిరి 2కి రెండు పాయింట్లు ఇస్తారు. కేటగిరి 3 కి మూడు పాయింట్లు అలాగే కేటగిరి 4కి నాలుగు పాయింట్లు లభిస్తాయి. ఇక ఈనెల 31వ తేదీ నాటికి ఖాళీలు, రిటైర్డ్ అయ్యే స్థానాలు, తప్పనిసరి బదిలీలు సహా అన్ని వివరాలు వెబ్సైట్లో ఉంచింది. దాని ప్రకారం టీచర్ల బదిలీలు కొనసాగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news