ap
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : వేసవి తరువాత కృష్ణానది నీటిని విడుదల చేసిన మంత్రి అంబటి
వేసవి తరువాత కృష్ణానది నుంచీ నీటిని విడుదల చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేసామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీఎం జగన్ ఆదేశాలతో ఒక నెల ముందుగా పంట భూములకు నీటిని విడుదల చేసామని... ఖరీఫ్ ముందుగా ప్రారంభం కావడం వలన నీటి అవసరాలుంటాయి.
పులిచింతల,...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : మరి కాసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం.. వీటి పైన చర్చ
ఇవాళ ఏపీ కెబినెట్ సమావేశం కానుంది. 1 గంటలకు భేటీ కానుంది మంత్రి వర్గం. ఉద్యోగుల డిమాండ్లపై ప్రధానంగా చర్చించనున్న కెబినెట్... ఉద్యోగులకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకోనుంది. 2014 జూన్ 2 తేదీనాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదించనుంది కెబినెట్... సీపీఎస్ స్థానే తెచ్చిన జీపీఎస్ విధానంలో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
భారత ప్రజాస్వామ్యంపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్ !
భారత ప్రజాస్వామ్యంపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్ పెట్టారు. ‘ఇండియాలో ఉన్నది సచేతన ప్రజాస్వామ్య వ్యవస్థ. న్యూఢిల్లీ వెళ్లే ఎవరైనా ఈ వాస్తవం స్వయంగా చూడవచ్చు,’ అని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ వ్యూహాత్మక కమ్యూనికేషన్ల విభాగం సమన్వయకర్త జాన్ కర్బీ వ్యాఖ్యానించారు. భారతదేశంలో గత 75 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న విషయంపై అగ్రరాజ్యం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING: TDP సీనియర్ నేతకు గుండెపోటు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ కు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఎలాంటి ప్రాణాపాయం లేదని యాంజియోగ్రామ్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మరో రూ.3 వేల కోట్లు అప్పు తీసుకున్న ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం మరో రూ. 3 వేల కోట్లు అప్పుచేసింది. రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీస్ వేలంలో ఈ మొత్తాన్ని సమీకరించింది. పదేళ్ల కాల పరిమితితో 7.33% వడ్డీకి రూ. 500 కోట్లు, 14 ఏళ్ల కాల పరిమితితో 7.36% వడ్డీకి రూ. 1,000 కోట్లు, 19 సంవత్సరాల కాలపరిమితితో 7.33% వడ్డీకి మరో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఉద్యోగుల పెన్షన్ పై కీలక ప్రకటన
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. సచివాలయంలోని బ్యాక్-1లో సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఓవైపు ముందస్తు ఎన్నికల ప్రచారం... మరోవైపు జగన్ వరుస ఢిల్లీ పర్యటనలతో ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇవాళ 218 మండలాలకు వడగాల్పులు
నేడు 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 218 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 260 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా వరదరాజపురంలో 43.3°C, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9°C, ఏన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.7°C, అల్లూరి జిల్లా కొండైగూడెం,తూర్పుగోదావరి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ నేతలను రజినీకాంత్ క్షమించాలి – వైసీపీ ఎంపీ
వైసీపీ నేతలను రజినీకాంత్ క్షమించాలి అన్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఎన్టీఆర్ గారి ఆశయాలను కొనసాగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ మాట్లాడిన సూపర్ స్టార్ రజినీకాంత్ గారిని తమ పార్టీకి చెందిన కొందరు విమర్శించడం పట్ల తాను ఆయనకు క్షమాపణలు తెలిపానని వెల్లడించారు.
తమ పార్టీ నాయకత్వం నుంచి స్క్రిప్ట్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటన ఖరారు అయింది. ఇవాళ సీఎం శ్రీ వైఎస్ జగన్... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిoచనున్నారు. జనసెన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఇవాళ...మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం నుంచి బయలుదేరి బీఆర్...
Telangana - తెలంగాణ
తెలంగాణా వెలుగుతుంటే… ఏపీ చిమ్మచీకటిలో ఉంది – సీఎం కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు తెలంగాణ వస్తే చిమ్మచీకటి అయిపోతది అని శాపాలు పెట్టారు. ఈ రోజు తెలంగాణ 24 గంటల కరెంటుతో వెలుగు జిలుగులతో వెలిగిపోతుంది. ఆంధ్ర ప్రదేశ్ మాత్రం చిమ్మచీకటి అయిపోయిందన్నారు సీఎం కేసీఆర్.
నాగర్ కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా...
Latest News
బిపోర్జాయ్ ముప్పు.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం
జూన్ నెల మొదటి వారం పూర్తయి పోవడానికి వచ్చినా.. నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. రైతులు వానాకాలం సాగుకు రంగం సిద్ధం చేసుకుందామంటే.. వర్షాల...
రాజకీయం
సచిన్ పైలెట్ కొత్త పార్టీ కాంగ్రెస్తో ఇక తెగతెంపులేనా
రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారా. . .. అవుననే అంటున్నారు ఆయన అనుచరులు.కొన్ని నెలలుగా కాంగ్రెస్పార్టీలో సీఎం అశోక్ గెహ్లాట్కి సచిన్ పైలెట్కి మధ్య ఆధిపత్య...
Telangana - తెలంగాణ
మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్దే : మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో నిర్వహించిన...
వార్తలు
ఓటీటీలోకి నాగచైతన్య ‘కస్టడీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అక్కినేని ఫ్యామిలీకి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ఎవరి సినిమాలు కూడా ఈ మధ్య హిట్ కావడం లేదు. అంతో కొంత హిట్స్ ఉన్న...
Telangana - తెలంగాణ
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్లో జరుగుతున్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్...