ap
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ అడ్డుకోకపోతే 10 రోజుల్లోనే వివేకా హంతకులు దొరికేవారు : దస్తగిరి
జగన్ అడ్డుకోకపోతే 10 రోజుల్లోనే వివేకా హంతకులు దొరికేవారని డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి రోజులు దగ్గర పడ్డాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. వివేకా హత్య కేసులో మరి కొన్ని రోజుల్లో నిజాలు తెలనున్నాయి..నిజాలు బయటపడే రోజు దగ్గర పడిందని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అమర్నాథ్.. పవన్ జోలికి రాకు : హరిరామ జోగయ్య
పవన్ కళ్యాణ్.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. పవన్, చంద్రబాబు లు లోకేష్ ను చెరో భుజం పై మోయడానికి సిద్ధమయ్యారని ఆగ్రహించారు. కాపులను తాకట్టు పెట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అయ్యారని..వేపగుంట కాపు సామాజిక భవన ప్రారంభోత్సవ సభలో పవన్ పై అమర్ ఈ...
భారతదేశం
రాష్ట్రాలకు కేంద్రం షాక్.. ఇక రుణాలు ఇచ్చేది లేదు !
రాష్ట్రాలకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఇక రుణాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించే రాష్ట్రాలకు అదనపు రుణాలు ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాలకు అదనపు రుణాలు ఇచ్చే విషయంలో మార్చిన నిబంధనలను పేర్కొంటూ ఇటీవల సర్క్యులర్ ను...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ అప్పు కేవలం రూ.1,34,452 కోట్లు మాత్రమే: మంత్రి బుగ్గన ప్రకటన
ఏపీ అప్పులపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏపీ ఆర్థిక అంశాలపై యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు శనివారం మంత్రి బుగ్గన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై టిడిపి రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ సర్కార్ పై మేకపాటి వివాదస్పద వ్యాఖ్యలు..కొత్త రోడ్లు వేయలేమంటూ !
జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం తీరుపై మరో సారి తన స్టైల్ లో విమర్శలు చేశారు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నాగసముద్రంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో పేదలకు శుభవార్త…ఏప్రిల్ నుంచే ఫోర్టీఫైడ్ బియ్యం పంపిణీ
ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫోర్టీఫైడ్ బియ్యాన్ని సరాఫరా చేయనున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, అధికారులతో విశాఖలో పౌరసరాఫరాల శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఇప్పటికే స్కూళ్లు, అంగన్వాడి కేంద్రాలతో పాటు కొన్ని జిల్లాలకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ఉద్యోగులు షాక్.. ఇంకా అందని జీతాలు !
ఏపీ ఉద్యోగులు షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈనెల ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో సగం మందికి పైగా ఉద్యోగులు జనవరి నెల జీతం కోసం ఎదురుచూస్తున్నారు. అనేక మందికి ఇంకా పింఛను సొమ్ములు దక్కలేదు. ఫిబ్రవరి మూడో తారీకు దాటిపోయింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధుల మేరకు కేవలం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేషన్ తో పాటు రాగులు, జొన్నలు ఇస్తాం : కారుమూరి
రేషన్ కార్డులు ఉన్న వారికి 2024 నుంచి రేషన్ తో పాటు రాగులు, జొన్నలు ఇస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకోసం రైతులు జొన్నలు, రాగులు సాగుచేసేలా ప్రోత్సాహిస్తామన్నారు. రేషన్ కార్డుదారులకు పైలెట్ ప్రాజెక్టుగా గోధుమపిండిని కొన్ని చోట్ల పంపిణీ చేస్తామన్న ఆయన త్వరలోనే రాష్ట్రమంతా అందుబాటులోకి తెస్తామన్నారు.
ఇక దళారీ వ్యవస్థ లేకుండా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ ప్రభుత్వాన్ని బొత్స, ధర్మాన కూల్చబోతున్నారు – మాజీ ఎమ్మెల్యే తెనాలి
జగన్ ప్రభుత్వాన్ని బొత్స, ధర్మాన కూల్చబోతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ సంచలన కామెంట్లు చేశారు. జగనుకు వ్యతిరేకంగా మంత్రులు బొత్స, ధర్మాన జట్టు కడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం కోసం పార్టీని వీడి సీఎం పదవి దక్కించుకోండంటూ శ్రావణ్ కామెంట్లు చేశారు. రాజ్యాంగ హక్కుల్ని కూడా ప్రభుత్వం కాల రాస్తోందని...ఆత్మాభిమానం ఉన్న...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ఉద్యోగుల జీతాల కోసం ప్రత్యేక చట్టం !
జగన్ సర్కార్ కు మరో షాక్ ఇచ్చారు ఉద్యోగ సంఘాల నాయకులు. ఉద్యోగులు, పింఛనుదారుల ఆర్థిక ప్రయోజనాలు, జీతభత్యాల చెల్లింపులకు ప్రత్యేక చట్టం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జీతభత్యాల చెల్లింపులకు ప్రత్యేక చట్టం చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు.
విజయవాడలో గురువారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 'ఉద్యోగుల బకాయిలు-చెల్లింపులు-చట్టబద్ధత' అనే...
Latest News
వాలెంటైన్స్ డే రోజు ఆ రొమాంటిక్ టచ్ ఉంటేనే మజా వస్తుంది..!!
ప్రేమ అనేది రెండు మనసుల కలయిక.. ఒక తియ్యని అనుభూతి ప్రేమనుకు ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది అని ప్రేమికుల నమ్మకం.ఒక...
వార్తలు
రొమాంటిక్ ఫిగర్ కొత్త దారి అయినా హిట్ తెస్తుందా.!
గతంలో రొమాంటిక్ యూత్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యూయేల్ సినిమా ఊర్వశివో రాక్షసివో బ్రేక్ ఈవెన్ అందుకోలేక బోల్తాపడింది. ఈ సినిమా కోసం ప్రమోషన్స్ అన్నీ...
Life Style
శృంగారం లో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు.. శృంగారం కూడా తప్పనిసరి అంటున్నారు నిపుణులు..అంటే ఎటువంటి చిరాకులు లేకుండా అది కాపడుతుంది.. అందుకే భార్య భర్తలు రోజు చేసిన తప్పులేదని...
వార్తలు
లైమ్ లైట్ లో లేని హీరోయిన్ లేటెస్టుగా గా అందాల విందు.!
ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ...