పాట్నాలో పెను ప్రమాదం జరిగింది. ఇండిగో విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. ఈ తరుణంలో అత్యవసర ల్యాండింగ్ చేసాడు పైలెట్. పాట్నా నుండి రాంచీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని దాదాపు 4,000 అడుగుల ఎత్తులో ఢీకొట్టింది రాబందు. ఈ తరుణంలోనే రాంచీ విమాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలెట్.

ఇక ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారని, అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు రాంచీ ఎయిర్పోర్ట్ అధికారులు. ఇక ఈ సంఘటన పై వివరాలు తెలియాల్సి ఉంది.