BRSకు బిగ్ షాక్.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందారు. కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్… గతంలో AIG ఆసుపత్రిలో గోపీనాథ్ కు చికిత్స తీసుకున్నారు.

ఈ తరుణంలోనే కోలుకొని మళ్లీ అస్వస్థతకు గురయ్యారు ఎమ్మెల్యే మాగంటి. అటు గుండెపోటు కూడా వచ్చిందని చెబుతున్నారు. దింతో రెండు రోజుల నుంచి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వైద్యం అందించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. కాసేపటి క్రితమే AIGలో చికిత్స పొందుతూ మృతి చెందారు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్… AIGలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందిన తరుణంలో గులాబీ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.
బిగ్ బ్రేకింగ్..
ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి..
తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి
గుండెపోటుతో ఈ నెల 5న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపినాథ్ pic.twitter.com/pkQQvAzwHB
— BIG TV Breaking News (@bigtvtelugu) June 8, 2025