brs
Telangana - తెలంగాణ
నన్ను ఓడించేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు : సీతక్క
తనను ఓడించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తనను టార్గెట్ చేసి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గానికి సిడిఎఫ్ నిధులు ఇవ్వకుండా అభివృద్ధి అడ్డుకుంటున్నారని...119 నియోజకవర్గాల్లో ఒక్క ములుగుకే నిధులు రాలేదని మండిపడ్డారు ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.
రూ.20 కోట్ల నిధులు ఇచ్చినట్లు మంత్రులు అసత్య...
Telangana - తెలంగాణ
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు : మోడీ
ప్రధాని మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ ట్విట్టస్త్రాలు సంధించారు మోడీ. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘ రేపు, అక్టోబర్ 1వ తేదీన నేను మహబూబ్నగర్లో @BJP4Telangana ర్యాలీలో ప్రసంగిస్తాను. అసమర్థ బీఆర్ఎస్ పాలనతో...
Telangana - తెలంగాణ
కారులో కన్ఫ్యూజన్..వారితోనే చిక్కులు.!
తెలంగాణలో ఎన్నికలు ఆరు నెలలు ఉండగానే బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆ జాబితా ప్రకటించి ప్రచారం ప్రారంభించి ఈసారి కూడా ఖచ్చితంగా గెలవాలి అని కేసిఆర్ ముందుగానే 115 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక ఏడు స్థానాలకు మాత్రం సిట్టింగ్...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్యే కంటే ఎంపీ బెటర్.. కమలంలో క్లారిటీ.!
తెలంగాణలో బిజెపి సీనియర్ల పరిస్థితి "అడ్డకత్తెరలో పోకచెక్కలా ఉంది". బిజెపి తరఫున అసెంబ్లీ నుండి బరిలోకి దిగితే ఓటమి తప్పదని సీనియర్లు అంటున్నారు. కానీ అధిష్టానం మాత్రం సీనియర్లందరూ కచ్చితంగా బరిలో ఉండాల్సిందే అంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, లక్ష్మణ్, కోమటిరెడ్డి...
Telangana - తెలంగాణ
దాడి చేసి రక్తం చూస్తే.. సిరగా మార్చి నా చరిత్ర రాస్తా – గవర్నర్
దాడి చేసి రక్తం చూస్తే.. ఆ రక్తంను సిరగా మార్చి నా చరిత్ర రాస్తానంటూ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో అవకాశాల కోసం మహిళలు చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. గవర్నర్ కంటే ముందు నేను రాజకీయ నాయకురాలి.. దాంట్లో...
Telangana - తెలంగాణ
ఖమ్మంపై కేటీఆర్ గురి..ఆ ఛాన్స్ ఉందా?
తెలంగాణలో అన్నీ ఉమ్మడి జిల్లాల్లో బిఆర్ఎస్ పార్టీకి బలం బాగానే ఉంది..కానీ ఒక్క ఖమ్మం జిల్లాలోనే డౌటే. వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలని తీసుకున్నా సరే ఖమ్మంలో కారు పార్టీకి బలం పెరిగినట్లు కనిపించడం లేదు. పైగా మొన్నటివరకు బిఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. దీంతో సీన్ మరింత...
ముచ్చట
ఎడిట్ నోట్: ఎలక్షన్ ఫైట్.!
తెలంగాణలో ఎన్నికల యుద్ధం మొదలైంది..ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు..కానీ ప్రధాన పార్టీలు ఎన్నికల హడావిడిలో ఉన్నాయి. ఓ వైపు అభ్యర్ధులని ఖరారు చేయడం, మేనిఫెస్టో, విమర్శలు ఇలా రాజకీయంగా పెద్ద ఎత్తున యుద్ధం మొదలైంది.అయితే ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక విషయంలో బిఆర్ఎస్ ముందున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ 119 స్థానాలకు గాను...
Telangana - తెలంగాణ
JUST IN: తుంగతుర్తి నుండి మాజీ మంత్రి మోత్కుపల్లి పోటీ !
తెలంగాణ మాజీ మంత్రి మరియు BRS నేత మోత్కుపల్లి నరసింహులు గురించి ఒక సంచనల వార్త వైరల్ గా మారింది. ఈయన రానున్న ఎన్నికల కోసం తన పొలిటికల్ కెరీర్ ను సరికొత్తగా మలుచుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం అతి కొద్దీ రోజుల్లోనే మోత్కుపల్లి ను వీడనున్నట్లు తెలుస్తోంది. కారణాలు ఏమన్నదీ...
Telangana - తెలంగాణ
హుజూర్నగర్ వార్: సైదిరెడ్డికి ఉత్తమ్ చెక్?
హుజూర్ నగర్ ఇది కాంగ్రెస్ సీనియర్ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఇది కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఉత్తమ కుమార్ రెడ్డి పలుమార్లు గెలిచి సత్తా చాటారు. గత ఎన్నికల్లో కూడా గెలిచారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలిచిన తరువాత ఎమ్మెల్యే...
Telangana - తెలంగాణ
మైనంపల్లి కాన్ఫిడెన్స్ అదే..వారసుడు గెలుస్తాడా?
మొత్తానికి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరిపోయారు. బిఆర్ఎస్ లో సీటు వచ్చినా సరే..తన తనయుడుకు సీటు రాలేదని చెప్పి ఆయన బిఆర్ఎస్ని వదిలి కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ లో రెండు సీట్లు ఫిక్స్ అయ్యాయని తెలుస్తోంది. తనకు మల్కాజిగిరి, తన తనయుడు రోహిత్కు మెదక్ అసెంబ్లీ సీటు ఫిక్స్ అని తెలుస్తోంది....
Latest News
TSPSC ని కాదు.. కేసీఆర్ ని రద్దు చేయాలి : రేవంత్ రెడ్డి
TSPSC నిర్వహించే పలు పరీక్షల్లో జరిగే తంతును అందరూ చూస్తూనే ఉన్నారని..ఇటీవలే గ్రూపు 1 పరీక్ష రద్దు అయిన విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ ప్రెసిడెంట్...
Telangana - తెలంగాణ
రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మరింత అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధాని మోడీ రిమోట్ తో రహదారులను ప్రారంభించారు. రూ. 13700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా కేంద్ర...
భారతదేశం
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!
సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తాజాగా బెంగళూరులో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్రెడ్డి
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
లోకేష్ కి పేర్నినాని సవాల్.. సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..?
చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన...