సంధ్య శ్రీధర్ రావు ఆగడాలు ఏ మాత్రం ఆగడం లేదు. మాగంటి గోపీనాథ్కి పూజలు చేసి ఖతం చేసినట్లు నిన్ను కూడా ఖతం చేస్తానంటూ రెచ్చిపోయాడు సంధ్య శ్రీధర్ రావు. బ్లాక్ మ్యాజిక్ చేపించి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ని ఖతం చేసినట్లు నిన్ను కూడా ఖతం చేపిస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు సంధ్య శ్రీధర్ రావు.

కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోతావు.. నువ్వు ఎంత నీ బ్రతుకు ఎంత నీ పెళ్ళాం వారం రోజులు ముండ మోస్తుంది అంటూ బెదిరింపులకు దిగాడు. ఈ ఆడియో వైరల్ గా మారింది. ఇక అటు ఇటీవలే సినీనటి రమ్యశ్రీ మరియు ఆమె సోదరుడు పై దాడికి పాల్పడ్డ సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ఐంది. శ్రీధర్ రావుతో పాటు వెంకటేష్ మరో ముగ్గురి అనుచరులపై కేసు నమోదు అయ్యాయి. 115(2), 126(2), 324(5), 125 R/W 3(5) BNS యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు అయ్యాయి.
https://twitter.com/TeluguScribe/status/1936721417640268196