ఏపీలో మరో దారుణం జరిగింది. తాజాగా ఏపీలో నిత్య పెళ్లికూతురిపై కేసు నమోదు అయింది. కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన నీలిమ…. ఏకంగా 12 పెళ్లిళ్లు చేసుకుంది. విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్గా చేసుకుని పెళ్లిళ్లు చేసుకుంది. ఆలా డబ్బులు విపరీతంగా సంపాదించింది.

బాధితుల నుంచి అందినకాడికి దోచుకుని, తిరగబడితే తిరిగి వారి మీదే వేధిస్తున్నారంటూ కేసులు పెట్టింది. ఈ తరుణంలోనే బాధితుల సంఖ్యా పెరిగింది. అందరు కలిసి… నిత్య పెళ్లికూతురిపై ఫిర్యాదు చేశారు. దింతో నిత్య పెళ్లికూతురిపై కేసు నమోదు అయింది.