ఇంగ్లాండ్ చేతిలో ఓటమి… టీమిండియా 148 ఏళ్ళ చెత్త రికార్డు

-

లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా పై ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ వికెట్ కొట్టింది ఇంగ్లాండ్ టీం. ముందుగా అందరూ ఊహించినట్లుగానే.. చివరి రోజు టీమిండియా చేతులెత్తేసింది. క్యాచ్లు, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది టీమిండియా.

team india
India Achieve Historic Low In Test Cricket, For First Time In 148 Years

ఈ తరుణంలోనే 148 సంవత్సరాల చెత్త రికార్డును కూడా నమోదు చేసుకుంది టీమిండియా. ఈ మ్యాచ్లో ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు సెంచరీ చేసిన కూడా ఓడిపోయింది. ఇలా జరగడం 148 సంవత్సరాల తర్వాత అని రికార్డులు చెబుతున్నాయి. కాగా ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ రెండు సెంచరీలు చేయగా.. కేఎల్ రాహుల్, గిల్ అలాగే యశస్వి జైస్వాల్ తలో సెంచరీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news