ఇవాళ రేవంత్, చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం

-

నేడు తెలుగు రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గడ్ ఒడిశా రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ఈరోజు సమావేశం కానున్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతి ఎజెండా సమావేశం నిర్వహించబోతున్నారు ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల గురించి అంతే కాకుండా మరికొన్ని విషయాల గురించి చర్చించనున్నట్లుగా సమాచారం అందుతుంది.

modi
modi

రాష్ట్రాల మధ్య సహకారం పెంచి, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా…. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం పైన కూడా ఇప్పుడు మోడీ చర్చించి సమావేశాలు నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news