Chandrababu Naidu

చంద్రబాబుకు మద్దతుగా ఆ హీరో కొడుకు, కూతురు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయడానికి వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. పలువురు చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తుండగా... నందమూరి తారకరత్న పిల్లలు కూడా మీ వెంట మేము అంటూ మద్దతును తెలిపారు. టిడిపి అంటే తారకరత్నకు ఎనలేని అభిమానం. 40 ఏళ్ల వయసులోనే గుండె సమస్యతో కన్నుమూసారు. తండ్రి తారకరత్న వారసత్వాన్ని...

చంద్రబాబును వెంటాడుతోన్న “23” సెంటిమెంట్

టిడిపి అధినేత చంద్రబాబును '23' నంబర్ సెంటిమెంట్ వెంటాడుతోంది. 2019 ఎన్నికల్లో టిడిపికి 23 సీట్లు రాగా, చంద్రబాబు అరెస్ట్ అయిన తేదీ 9-9-23. ఆ అంకెలను కలిపితే మొత్తం 23 అవుతుంది. అలాగే రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నెంబర్ కేటాయించగా, వాటిని కూడితే 23 వస్తుంది. దీంతో ఆయనను 23 నెంబర్...

వాదనలు అయ్యేవరకు కోర్టులోనే ఉంటా : చంద్రబాబు

వాదనలు అయ్యేవరకు కోర్టులోనే ఉంటానని సంచలన ప్రకటన చేశాడు చంద్రబాబు నాయుడు. విజయవాడ ఏసిబి న్యాయమూర్తి ముందు చంద్రబాబు స్వయంగా వినిపించిన వాదనలు ముగిసాయి. మీరు కోర్టులోనే ఉంటారా? లేదా? అని న్యాయమూర్తి అడగగా... వాదోపవాదనలు అయ్యేవరకు కోర్టు హాలులోనే ఉంటానని బాబు బదులు ఇచ్చారు. అటు చంద్రబాబు తరపున లూథ్ర వాదనలు వినిపిస్తున్నారు. కాగా...

BREAKING : చంద్రబాబు అరెస్ట్‌…ఇవాళ టిడిపి నేతల నిరాహార దీక్షలు

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు టిడిపి నేతలు. దీంతో ఈ దీక్షలకు హాజరుకాకుండా నాయకుల ఇళ్ల వద్ద భారీగా చేరుకున్నారు ఏపీ పోలీసులు. ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి..నారాయణ...టీడీపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లను హౌస్ అరెస్ట్...

చంద్ర‌బాబు స్కామ్ నెక్ట్స్ లెవ‌ల్.. కోడ్ లాంగ్వేజ్ తో కోట్లు హాంఫ‌ట్..

సిన్సియ‌ర్ పొలిటీషియ‌న్ అని చెప్పుకునే చంద్ర‌బాబు, నిప్పు అని చాటింపు వేసుకునే చంద్ర‌బాబు చిక్కుల్లో ప‌డ్డారు. అమరావతి రాజ‌ధాని నిర్మాణాలకు సంబంధించిన స్కాంలో చంద్రబాబు రూ. 118 కోట్ల ముడుపులు అందుకున్నారని ఐటీ శాఖ తాఖీదులు ఇవ్వ‌డంతో ఆయ‌న ఎలాంటి కుంభ‌కోణాల‌కు పాల్ప‌డ‌తాడో తేలిపోయింది. సాక్ష్యాధారాల‌తో ఐటీ అధికారులు బ‌హిర్గ‌తం చేయ‌డంతో తేలు కుట్టిన...

కర్నూలు జిల్లాలో 4గురు రైతులు ఆత్మహత్య.. చంద్రబాబు ఎమోషనల్‌

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 గురు రైతులు బలవన్మరణం చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఒక్క రోజులో నలుగురు అన్నదాతల ఆత్మహత్యలా? ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రైతాంగ సంక్షోభం – ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటనకు వెళ్లినా రైతు కష్టాలు, రైతాంగ...

సీఎం జగన్‌కు చంద్రబాబు నాయుడు లేఖ

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాలని కోరుతూ సీఎం జగన్ కు టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పశ్చిమగోదావరి జిల్లా చించినాడ గ్రామంలోని దళితుల భూముల్లో వైసిపి నేతలు దౌర్జన్యంగా అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. అడ్డుపడితే వారిపై దాడులు...

BREAKING : ఇవాళ అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ..పొత్తు కుదిరేనా !

ఇవాళ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగానే ఇవాళ ఢిల్లీకి పయనం అయ్యారు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇక ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు కేంద్ర హోమ్...

చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన నేదురుమల్లి !

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తాజాగా చంద్రబాబు పార్టీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ రోజు నేదురుమల్లి మీడియాతో మాట్లాడుతూ జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారన్నది చంద్రబాబు గుర్తించాలన్నారు. దాదాపుగా 40 సంవత్సరాలు...

చంద్రబాబుతో నడిచే ఏ, బీ, సీ టీంలు చేసే ప్రచారంతో మేము పోటీ పడలేం – సజ్జల

చంద్రబాబుతో నడిచే ఏ, బీ, సీ టీంలు చేసే ప్రచారంతో మేము పోటీ పడలేమని సీరియస్‌ అయ్యారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. శాసనమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు కొత్తగా ఎన్నికైన సభ్యులు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. సామాజిక న్యాయంలో చంద్రబాబువి సున్నా మార్కులు అని.. చంద్రబాబు మోసానికి, వెన్నుపోటు...
- Advertisement -

Latest News

రైతు పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది : మోడీ

మహబూనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోడీ తెలంగాణకు వరాలు ప్రకటించారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల...
- Advertisement -

తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి : మోడీ

 పారదర్శక ప్రభుత్వాన్ని తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి..  మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పని చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ప్రధాని. నాలుగేళ్ల కాలంలోనే ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు....

తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు : మోడీ

దేశంలో పండగల సీజన్ మొదలైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చుకున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం వర్చువల్ విధానంలో రూ. 13500 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు....

కాంగ్రెస్, బీఆర్ఎస్ గురువు  ఒవైసీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా గర్భన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. రూ.13,700 కోట్ల...

ఇంత మోసపూరితమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అమ్మవారిగా, దేవతగా కొలుస్తూ.. సమ్మక్క, సారక్కలుగా దేవత అని పూజిస్తాం.. వరాలు పొందుతాం.. అటువంటి సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు...