పెను ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 11 మంది మృతి

-

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి ఏకంగా 11 మంది గల్లంతయ్యారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరoఖడ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాంకట రాష్ట్రంలోని రుద్ర ప్రయాగ్ వద్ద అలకనంద నదిలో ఓ బస్సు ఇవాళ ఉదయం పడిపోయినట్లు తెలుస్తోంది.

Another horrific accident occurred in the state of Uttarakhand A bus fell into a gorge, killing 11 people
Another horrific accident occurred in the state of Uttarakhand A bus fell into a gorge, killing 11 people

అయితే ఈ బస్సు లోయలో పడడంతో ఏకంగా 11 మంది బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గల్లంతయ్యారు. దీంతో అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. గల్లంతు అయిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గల్లంతయిన వారందరూ మరణించినట్లు చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news