విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ.. 30 గంటలుగా స్తంభించిన పంపింగ్ వ్యవస్థ !

-

విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ కొనసాగుతోంది. విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ కారణంగా దాదాపు 3 లక్షల ఇంటి కులాయిలకు నిలిచింది నీటి సరఫరా. 30 గంటలుగా పంపింగ్ వ్యవస్థ స్తంభించింది. ఏలేరు, తాటిపూడి, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే నీళ్లను నిలిపి వేశారు ఉద్యోగులు. ఇప్పటికే GVMC పరిధిలోని అన్ని ట్యాంకులు ఖాళీ అయినట్లు సమాచారం అందుతోంది.

Water supply to nearly 3 lakh households disrupted due to water emergency in Visakhapatnam
Water supply to nearly 3 lakh households disrupted due to water emergency in Visakhapatnam

తిరిగి ట్యాంక్ లు నింపాలంటే సుమారు 10 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే సాంకేతిక సమస్యలు తప్పవంటున్నారు వాటర్ సప్లయ్ ఉద్యోగులు. సచివాలయ ఉద్యోగులతో ట్యాంకులు నింపాలని చూస్తున్నారు GVMC అధికారులు. నిన్న రాత్రి వరకు జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగిస్తున్నారు ఉద్యోగులు.

Read more RELATED
Recommended to you

Latest news