365 రోజుల తర్వాత తాడిపత్రిలోకి అడుగుపెట్టిన కేతిరెడ్డి పెద్దారెడ్డి

-

Kethireddy Pedda Reddy:  తాడిపత్రిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగుపెట్టారు. . ఏడాది కాలం తర్వాత సొంత ఇంటికి చేరుకున్నారు పెద్దారెడ్డి. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ శాంతి భద్రతల సమస్యలతో పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లనివ్వలేదు పోలీసులు.

Kethireddy Pedda Reddy enters Tadipatri after 365 days
Kethireddy Pedda Reddy enters Tadipatri after 365 days

ఇక నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేసింది మున్సిపల్ సిబ్బంది. అటు.. జేసీ కూడా తాడిపత్రిలోనే ఉండటంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news