రిసార్ట్ లో పురుగుల మందు తాగి వివాహిత జంట ఆత్మహత్య చేసుకుంది. రామంతపూర్ లోని కేసీఆర్ నగర్ కాలనీలో తమ కుటుంబాలతో కలిసి నివాసం ఉంటున్నారు బాల సుధాకర్ అలాగే పసాలా సుస్మిల. అయితే ఇరు కుటుంబాలలో వీరి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానాలు తెరపైకి వచ్చాయి.

దీంతో మనస్థాపానికి గురై ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. బీబీనగర్ మండల పరిధిలోని రాగాల రిసార్ట్ లో పురుగుల మందు తాగి ఈ వివాహిత జంట ఆత్మహత్య చేసుకుంది