కాకినాడ జిజిహెచ్ లో దారుణం జరిగింది. కాకినాడ జిజిహెచ్ లో లైగింక వేధింపులకు తెరలేపారు. ఏకంగా 50 మంది పారా మెడికల్ విద్యార్ధినీలపై ల్యాబ్ అటెండెంట్ అరాచకాలకు పాల్పడ్డాడు. సెల్ ఫోన్ లో విద్యార్ధుల శరీర భాగాలు ఫోటోలు తీసి వారికే పంపి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నాడు బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి.

కళ్యాణ్ చక్రవర్తి కి మరో ముగ్గురు ల్యాబ్ టెక్నిషియన్ల సహకారం చేసారు. కోరికలు తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. లైగింక వేధింపులపై ఆర్ఎంసి ప్రిన్సిపల్ కు విద్యార్ధినీలు ఫిర్యాదు చేశారు. దింతో విద్యార్ధినీలను విచారించిన ప్రత్యేక కమిటీ.. చర్యలు తీసుకోనుంది.
🚨 Breaking News 🚨
కాకినాడ జిజిహెచ్ లో లైగింక వేధింపులు
ఏకంగా 50 మంది పారా మెడికల్ విద్యార్ధినీలపై ల్యాబ్ అటెండెంట్ అరాచకాలు
సెల్ ఫోన్ లో విద్యార్ధుల శరీర భాగాలు ఫోటోలు తీసి వారికే పంపి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి…
— Telugu Feed (@Telugufeedsite) July 11, 2025