crime

నాంపల్లి అగ్నిప్రమాదం ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్ ఘాట్ లోని కెమికల్ గోదాంలో మంటలు చెలరేగి, నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకొని కార్మికులు సజీవదహనం అయ్యారు. 6 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ మృతుల్లో నలుగురు...

చిత్తూరులో బస్సు బోల్తా.. 22 మందికి గాయాలు

ఏపీలో ఘోర  చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గుడిపాల మండలం గొల్లమడుగు మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు గుడిపాల మండలంలోని చిత్తూరు - వేలూరు జాతీయ రహదారిపై...

హైదరాబాద్ లో ఆర్టీసీ మహిళ కండక్టర్ ఆత్మహత్య..వేధింపులే కారణమా !

హైదరాబాద్ లో ఆర్టీసీ మహిళ కండక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బండ్లగూలో కండక్టర్ శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. అయితే.. కండక్టర్ శ్రీవిద్య ఆత్మహత్య సంఘటనపై కండక్టర్ శ్రీవిద్య తల్లి సంచలన విషయాలు బయటపెట్టారు. నా కూతురు పదేళ్ళుగా కండక్టర్ గా పని చేస్తుందని..నా ఇద్దరు కూతుళ్ళు ఆర్‌టిసిలోనే చేస్తున్నారన్నారు...

కూకట్‌పల్లిలో దారుణం.. సెలూన్ యజమాని హత్య!

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపారాయుడు నగర్ లో దారుణ హత్య జరిగింది. హర్ష లుక్స్ సెలూన్ యజమాని అశోక్ ని హత్య చేసారూ గుర్తుతెలియని దుండగులు. సెలూన్ లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దుండగులు...పరారయ్యారు. ఇంటికి రాకపోవడం, సెల్‌ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి సెలూన్ దగ్గరికి కుటుంబ సభ్యులు...

HYD : చిక్కడపల్లిలోని గర్ల్స్ హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య

HYD : చిక్కడపల్లిలోని గర్ల్స్ హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనుమానాస్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఆ యువతి. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ లోని బృందావన్ గర్ల్స్ హాస్టల్లో ఓ విద్యార్థిని అనుమానాస్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు...

ప్రియుడితో రొమాన్స్ చేస్తుండగా చూశారని చెల్లెల్లను చంపేసిన అక్క..

అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహరాల కారణంగా దేశంలో క్రైమ్‌ రేటు విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న కారణం చూపి.... మర్డర్లు చేస్తున్నారు. అయితే.. తాజాగా ప్రియుడితో రొమాన్స్ చేస్తుండగా చూశారని చెల్లెల్లను చంపేసింది ఓ అక్క. ఈ దారుణమైన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ సంఘటన వివరాల్లోకి వెళితే... తన ప్రియుడితో...

బాయ్ ఫ్రెండ్ మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి

బాయ్ ఫ్రెండ్ మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఓ యువతి. హైదరాబాద్ - పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల నేహా.. నానక్‌రాంగూడలోని ఓ బేకరీలో పని చేస్తూ అదే బేకరీలో పనిచేస్తున్న సల్మాన్ అనే యువకుడితో ప్రేమలో పడింది. పెళ్లికి సల్మాన్ ఇంట్లో పెద్దలు అంగీకరించక పోవడంతో అక్టోబర్ 1న ఆత్మహత్య చేసుకున్నాడు. నేహాకు...

హైదరాబాద్‌ లో దారుణం..యువతి నోట్లో గుడ్డలు పెట్టి అత్యాచారం

హైదరాబాద్‌ లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్ లిఫ్ట్ లో యువతిని భవనంపై అంతస్తు తీసుకెళ్ళి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు లిఫ్ట్ ఆపరేటర్. డైట్ సెక్షన్ లో ఫ్లోర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితున్ని...

అనంతపురం : నిట్టూరు గ్రామంలో ముగ్గురు దారుణ హత్య

  అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే గ్రామంలో ఏకంగా ముగ్గురు హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఈ అనంతపురం జిల్లా సంఘటన ఏపీ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారిపోయింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూరులో దారుణం జరిగింది. యాడికి మండలం నిట్టూరు గ్రామంలో త్రిబుల్ మర్డర్...

విజయనగరం జిల్లాలో విషాదం..బావిలో దూకి తండ్రి, తల్లి, కుమార్తె ఆత్మహత్య

విజయనగరం జిల్లా శృంగవరపుకోట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నూతిలో పడి కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సోమవారం అర్థ రాత్రి జరుగగా ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే...విజయనగరం జిల్లా శృంగవరపుకోట కొత్తవలస మండలం,చింతలపాలెం గ్రామ పొలాల సమీపంలో నూతిలో పడి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలో...
- Advertisement -

Latest News

GOLD RATES : పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Gold Rates Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళల కు బిగ్‌ షాక్‌ తగిలింది. మరోసారి బంగారం ధరలు పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత...
- Advertisement -

సాగర్ ప్రాజెక్టు వద్ద AP, TS పోలీసుల ఘర్షణ

మరో కొన్ని నిమిషాలలోనే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య గొడవ తెరపైకి వచ్చింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు...

అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్…కీలక పదవుల్లో చంద్రబాబు మనుషులే ..!

అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వైసిపి సర్కార్ ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి కీలక పోస్టులలో పెట్టారని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు...

కొడంగల్ లో ఓటు వేయనున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు అధికారులు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు అధికారులు....

కేసీఆర్ మూడోసారి సీఎంగా డిసెంబర్ 4 లేదా 7వ తేదీన ప్రమాణ స్వీకారం?

కేసీఆర్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. కేసీఆర్ మూడోసారి సీఎంగా సెక్రటేరియట్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుందని సమాచారం. డిసెంబర్ 4 లేదా 7వ...