తెలంగాణలో గంజాయి సప్లై చేస్తున్న బీహార్ వ్యక్తులు అరెస్ట్

-

తెలంగాణ రాష్ట్రంలో బీహార్ వ్యక్తులు అరాచకాలు సృష్టిస్తున్నారు. ఉపాధి కోసం తెలంగాణకు వచ్చి గంజాయి కూడా సప్లై చేస్తున్నారు ఈ దుర్మార్గులు. రాత్రి సమయాలలో గంజాయి సప్లై చేస్తున్న బీహార్ వ్యక్తులను తాజాగా… పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ పరిధిలోని భూదాన్ పోచంపల్లి లో ఈ సంఘటన జరిగింది.

bihar
bihar

అర్ధరాత్రి సమయంలో గంజాయి సప్లై చేస్తున్న ఈ బీహార్ వ్యక్తులను స్థానికులు పట్టుకొని… చితకబాదారు. ఈ నేపథ్యంలోనే కత్తులతో దాడి చేయడానికి ఆ బీహార్ కు సంబంధించిన వ్యక్తి ప్రయత్నాలు చేశాడు. దీంతో ఆ స్థానికులు అంతా ఏకమై అతని దారుణంగా చితకబాదారు. అనంతరం పోలీసులకు బీహార్ వ్యక్తులను అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news