జబర్దస్త్ కమెడియన్ చేయి వేయడంతో.. సీరియస్ అయిన హీరోయిన్ పూర్ణ.. వీడియో వైరల్..!!

-

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంటర్టైన్మెంట్ తో ఏమిటంటే శ్రీదేవి డ్రామా కంపెనీ.. బుల్లి తెరపై తిరుగులేని స్టార్డమ్ ను సంపాదించుకున్న సుడిగాలి సుదీర్.. మొన్నటివరకు యాంకర్ గా ఉన్నారు. ప్రస్తుతం సుధీర్ ప్లేస్లో యాంకర్ రష్మి చేస్తోంది.. అయితే ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షో ద్వారా ఎంతోమంది టాలెంట్ ఉన్న కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ.. ఇన్స్పైరింగ్ స్కిట్ చేస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తూ ఉంటారు. ఇక ఇందులో ఎంతో మంది కమెడియన్ లు పాల్గొనడం జరుగుతుంది. అలాంటి వారిలో ఇమ్మాన్యుయేల్ కూడా ఒకరు. తాజా ప్రోమో తో పూర్ణ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ మధ్య జరిగిన వివాదం చాలా హైలెట్ గా మారింది.

ఈ క్రమంలోనే స్టేజీపై పూర్ణ మాట్లాడుతూ ఉండగా..వెనకనుండి ఇమ్మాన్యుయేల్ ఆమె భుజాన్ని టచ్ చేయడం జరిగింది. అంతే పూర్ణ ఒక్కసారిగా ఏం చేస్తున్నావ్ నువ్వు. నన్ను అలా ఎలా టచ్ చేస్తావ్ అంటూ స్టేజి మీద నుండి కిందికి దిగి వెళ్ళిపోయింది. పూర్ణ మాటలకు జడ్జ్ లతో పాటు షో లో ఉన్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అలా ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో వెళ్ళిపోయిన పూర్ణ.. విమర్శలకు దారితీస్తోంది. ప్రస్తుతం జడ్జిగా ఉన్న పూర్ణ ఇమ్మాన్యుయేల్ మధ్య జరిగిన ఈ సన్నివేశం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా అవుతోంది. మరి ఇది ప్రోమో కోసమేనా లేదంటే నిజమేనా అనే విషయం తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

ఇక తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ప్రోమో విడుదల అయ్యింది . ఈ ప్రోమోలో అంతా కూడా చాలా సరదాగా సాగినప్పటికీ.. యాంకర్ రష్మీ , హైపర్ ఆది ల మధ్య పంచుల ప్రవాహం కురిసింది అని చెప్పవచ్చు. ఇక వీరితో పాటు స్టార్ హీరోయిన్ పూర్ణ కూడా రావడం జరిగింది. కమెడియన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version