దయచేసి నన్ను వేధించకండి.. రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్..!

-

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. వీరికి ఇద్దరూ పిల్లలు పుట్టాక మనస్పార్థాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటి నుంచి రేణు దేశాయ్ ఇద్దరూ పిల్లల బాధ్యత తీసుకుంది. అలాగే గత కొద్ది రోజుల నుంచి ఆమె యానిమల్స్ కి, చిన్నారులకు సహాయం చేస్తుంది. ఈ తరుణంలో డబ్బులు సరిపోకపోవడం ఫాలోవర్స్ ను అడుగుతుంది.

“కొన్ని సంవత్సరాల తరువాత నేను నా సొంతంగా ఏదైనా చేస్తే.. అది వెంటనే క్రెడిట్ అవుతుంది. లేదా మాజీ భర్తతో పోల్చబడుతుంది. నాకు వ్యక్తిగతంగా అతనితో ఎలాంటి సమస్య లేదు. నా ఇన్ స్ట్రాగ్రామ్ నాదేనని.. అతని అనుచరులను అభ్యర్థిస్తున్నాను. నేను చేసే ప్రతీ పోస్టను వందల కొద్ది నా మాజీ భర్తతో ఎందుకు పోల్చాలి..? అని ప్రశ్నించారు. జంతువులను అతను పట్టించుకోడు.. ప్రేమించడు. అని రేణు దేశాయ్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version