వరంగల్: క్షుద్రపూజల కలకలం

-

భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కర్కపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శనివారం తన ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలతో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసారని ఒగ్గు పర్వతాలు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. ఉదయం లేసి పూజలు ఉన్నాయని, దీంతో భయభ్రాంతులకు గురయ్యామని పర్వతాలు తెలిపారు. ఘటనకు కారకులైన వారిని గుర్తించాలని ఆయన పోలీసులను కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version