సంగారెడ్డి: విద్యార్థులకు డ్రగ్స్ గంజాయి పై అవగాహన

-

సంగారెడ్డి పట్టణంలోని ఎస్వి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ గంజాయి పై డీఎస్పీ బాలాజీ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు డ్రగ్స్ గంజాయిపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలు విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ కు అలవాటుపడి విలువైన జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version