నల్గొండ : భీమ్లానాయక్ సినిమా చూస్తూ..

-

నేరేడుచర్ల పట్టణంలోని వెంకట్రామా థియేటర్‌‌లో భీమ్లానాయక్ సినిమా చూస్తూ సాయికృష్ణ అనే వ్యక్తి అస్వస్థతకు గురై.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అదే సమయంలో సినిమా చూస్తున్న ఉమ్మడి నల్గొండ జనసేన జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు స్పందించి సాయికృష్ణను వెంటనే ఇతరులతో కలిసి ఆస్పత్రికి తరలించారు. అభిమానులందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు

Read more RELATED
Recommended to you

Exit mobile version