మేడారం జాతరకు రానున్న సీఎం కేసీఆర్

-

kcr
kcr

మేడారం మహా జాతరకు వచ్చే నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన జాతర సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతీసారి మేడారం జాతరకు అధిక నిధులు కేటాయిస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 18న సీఎం కేసీఆర్ మేడారంలో అమ్మవార్లను దర్శించుకుంటారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version