వేములవాడ: ‘భక్తురాలిగా వచ్చి అక్రమాల భరతం పట్టారు’

-

వేములవాడ రాజన్న ఆలయ పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలుపుకునేందుకు కాంట్రాక్టర్ రూ. 30కి బదులు 100 వసూలు చేస్తున్నట్లు ఈవో రమాదేవికి ఫిర్యాదులు అందాయి. దీంతో గురువారం సామన్య భక్తురాలిగా ఓ ప్రైవేట్ వాహనంలో వచ్చిన ఈవో రూ.100 పార్కింగ్ ఫీజు చెల్లించి, కాంట్రాక్టర్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పబ్బ లచ్చయ్య, పబ్బ శ్రీనాథ్ కు చెందిన పార్కింగ్ ఫీజు, టెంకాయ టెండర్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news