రంగారెడ్డి : మంత్రిపై హత్యాకుట్ర.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

-

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యా కుట్ర కేసులో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టీఆర్‌ఎస్ అధికార పార్టీ నేతలు మొత్తం అవినీతి, నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వారి అక్రమాలను ఎత్తి చూపిన వారిపై కేసులు పెట్టడం, కిడ్నాప్, దాడులు చేస్తారు.. అసలు కిడ్నాపర్లు ఎవరు..? పోలీసుల వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా..? పోలీసుల రోల్ ఏమైనా ఉందా..? అంటూ నెట్టింట్లో ఓ పోస్టు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version