కరీంనగర్: ‘గుడ్ న్యూస్.. 24 గంటలూ సరఫరా..!’

-

KNR: ప్రస్తుతం అర్బన్ మిషన్ భగీరథ కింద అన్ని డివిజన్లలో నిత్యం నీటిని అందిస్తున్నారు. అయితే 24 గంటలు నీరందించాలని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్టు కింద రూ.50 కోట్లతో రాంపూర్, భగత్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ రిజర్వాయర్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో 24 గంటల నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆయా చోట్ల పూర్తిస్థాయిలో హెచ్డీ పైపులైన్లు వేయడంతో పాటు తగినంత ప్రెషర్ నీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version