విద్యార్థులకు ముఖ్య గమనిక

-

కరీంనగర్: రాష్ట్రంలోని విద్య సంస్థలకు సెలవులు పొడిగించడంతో శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 22 నుంచి జరగాల్సిన డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ సోమవారం తెలిపారు. తిరిగి పరీక్షల కాల పట్టికను తదుపరి ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version