బిజెపి నాయకులపై కడియం ఫైర్

-

బీజేపీ నాయకులపై MLC కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘బండి సంజయ్ ఓరుగల్లు నీ ఆయ్య జగిరి కాదు.. సీఎం కేసీఆర్, TRS పార్టీ అడ్డా’ అని ద్వజమేత్తారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మొదటి వరుసలో ఉంటే అస్సాం 25వ స్థానంలో ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో దేశ ప్రజాస్వామ్యనికి బీజేపీ పార్టీ ప్రమాదకరమని, పార్లమెంట్ సాక్షిగా తెరాస ప్రభుత్వంను కొనియాడింది బీజేపీ మంత్రులు కాదా అని ఆయన గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version