Nalgonda: ‘యాదాద్రి స్వామికి మా తరఫున కిలోన్నర బంగారం’

-

యాదాద్రి నరసింహుడి విమాన గోపుర స్వర్ణ తాపడం కోసం తుంగతుర్తి నియోజకవర్గం తరఫున కిలోన్నర బంగారాన్ని సోమవారం విరాళంగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ అందించారు. బాలాలయంలో మొదటగా పూజలు చేసి ఆలయ ఈఓ గీతకు బంగారం అందజేశారు. అర్చకులు ఆశీర్వదించి ఎమ్మెల్యే కిషోర్‌కు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఏఈఓ గట్టు శ్రవణ్ కుమార్ గుప్త తదితరులున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version