ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసుల పెరుగుదల

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ లో భాగంగా మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 161 కేసులు నమోదయ్యాయి.ఇందులో భాగంగా సంగారెడ్డి96,సిద్దిపేట31,మెదక్ 34 కేసుల చొప్పున నమోదయ్యాయని వైద్య అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి తప్పకుండా భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version