రేపు మెదక్‌లో ఎమ్మెల్యే పర్యటన

-

ఎమ్మెల్యే ఎం.పద్మ దేవేందర్ రెడ్డి సోమవారం మెదక్ పట్టణంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఇంటింటికి వెళ్లి కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారు. మున్సిపల్, ఏఎంసి చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరుకావాలని క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version