మేడ్చల్ : ఘరానా చోరీ

-

మేడ్చల్ పరిధిలోని ఘరానా చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. బండ మాదారం గ్రామంలో అమ్మమ్మ పాలకూర కావాలంటూ కొనుగోలుకు వచ్చిన ఓ వ్యక్తి మేకల శంకరమ్మ(52) మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెలతాడును దొంగిలించాడు. స్థానికులంతా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ.. దుండగులు పరారయ్యారు. దీంతో ఈ ఘటన పై మేడ్చల్ పోలీసులకు శంకరమ్మ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version