మేడ్చల్: ఐటి పార్క్‌ను పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి

-

మేడ్చల్ నియోజకవర్గంలోని గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో కండ్లకోయ దగ్గర త్వరలో నిర్మించబోయే ఐటీ హబ్ ప్రాంగణంను అధికారులతో కలిసి కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఐటీ పార్కు మేడ్చల్ జిల్లాకు రావడం ఎంతో సంతోషమని పార్క్ వల్ల ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version