బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి సబిత

-

తుక్కుగూడ: ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు తుక్కుగూడ మున్సిపాలిటీ ఫ్యాబ్ సిటీలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి నిర్వహించిన ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ మధుమోహన్ మంత్రి ని శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహూకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version